ఏఐసీసీ పిసిసి పిలుపుమేరకు తాండ్ర గ్రామంలోహాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్ర ప్రారంభించారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం లోని తాండ్ర గ్రామంలో కాయతి విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో...
హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమంలో భాగంగా ఈ నెల 6 నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో గల మేడారం నుంచి సోమవారం నుండి పాదయాత్రను ప్రారంభించనున్నారు....