38.2 C
Hyderabad
April 28, 2024 20: 37 PM
Slider ప్రత్యేకం

మేడారం నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర

#revanthreddy

హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమంలో భాగంగా ఈ నెల 6 నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ములుగు జిల్లా  తాడ్వాయి మండలంలో గల మేడారం నుంచి సోమవారం నుండి  పాదయాత్రను ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రజలకు సమ్మక్క సారలమ్మ జాతరతో ప్రత్యేక అనుబంధం ఉండటంతో వన దేవతల ఆశీర్వాదంతో పాదయాత్ర ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మేడారం నుంచి పాదయాత్ర ప్రారంభమై పస్రా, చల్వాయి, జంగాలపల్లి మీదుగా రామప్ప ఆలయం వరకు మొదటి రోజు కొనసాగనుంది.

Related posts

ములుగు జిల్లాలో ఘనంగా విమోచన దినోత్సవం

Satyam NEWS

విశాఖ రేంజ్ పరిధిలో పది మంది సీఐలు బదిలీ…!

Bhavani

24 గంట‌లు దాటినా ఇంకా లభ్యం కాని వ్యక్తి ఆచూకీ.. …!

Satyam NEWS

Leave a Comment