పురాతన ఇల్లు మట్టిమిద్దే కూలిపడి ఓ వ్యక్తి మృతి చెందారు. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం యాదిరెడ్డిపల్లి గ్రామంలో ఎల్లయ్య 40 అనే వ్యక్తి ఇంట్లో నిద్రిస్తుండగా ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలింది....
వనపర్తి జిల్లా రేవల్లి మండలం బండరావిపాకుల సర్పంచ్ లచమ్మ (51), తన మనవడు యోగేశ్వర్ (7) తెల్లవారు జామున మట్టి మిద్దె కూలి మృతి చెందారు. రాత్రి ఆ గ్రామ సర్పంచ్ లచ్చమ్మ మనవడు...
కడప జిల్లా రాయచోటి పట్టణంలోని ఠానా సర్కిల్ సమీపాన తెల్లవారుజామున ఆరు గంటలకు పురాతన మూడు అంతస్థుల భవనం కూలిపోవడంతో అందులో ఉన్న ముగ్గురిలో ఒకరు చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం...