భారతీయులలో దేశభక్తిని నింపిన పైడిమర్రి ‘ప్రతిజ్ఞ’
అర్ధ శతాబ్దకాలంగా మరుగున పడిన భారత జాతీయ ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు చరిత్ర అందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నది. ప్రతిజ్ఞ అనగానే గుర్తుకొచ్చేది “భారతదేశం నా మాతృభూమి,భారతీయులందరూ నా సహోదరులు. నేను...