జనగామ జిల్లా పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను చోరీ కి పాల్పడుతున్న దొంగల ముఠాను జనగామ పోలీసులు అరెస్టు చేశారు. జనగామ సీఐ మల్లేష్ యాదవ్ శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు...
లారీ చోరికి గురైందని వచ్చిన ఫిర్యాదు కేవలం మూడు గంటల్లోనే ఛేదించినట్లు జనగామ పట్టణ సీఐ మల్లేష్ యాదవ్ తెలిపారు. ఈ ఘటనపై సీఐ మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఎల్లయ్యకు చెందిన...
వాట్సాప్ ద్వారా ధనవంతులను, వారి కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్న ఇద్దరు ముఠా సభ్యులను శనివారం జనగామ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి నేరానికి ఉపయోగించి రెండు...