24.7 C
Hyderabad
March 26, 2025 10: 35 AM

Tag : Venkaiah Naidu

Slider నెల్లూరు

అమరావతిని రాజధానిగా ప్రకటించడం చాలా సంతోషం

Satyam NEWS
భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనేక అడ్డంకులు, ఇబ్బందులు, కష్టనష్టాలను ఎదుర్కొని వేలాది రోజుల పాటు ఉద్యమం సాగించిన అమరావతి రైతుల అభీష్టం నెరవేరిందని...
Slider ప్రత్యేకం

అధికారం శాశ్వతం కాదు, ప్రత్యర్థులను వేధించొద్దు

Satyam NEWS
అక్రమార్జనకు, ప్రత్యర్థులను వేధించడానికి అధికారాన్ని అడ్డుపెట్టుకోరాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హితవు పలికారు. అధికారం శాశ్వతం కాదని అన్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ హోంమంత్రి, మాజీ ఎంపీ తూళ్ల దేవేందర్ గౌడ్.. రాజ్యసభ, శాసనసభల్లో...
Slider నెల్లూరు

వి ఎస్ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ అవార్డు గ్రహీతకు వెంకయ్య ప్రశంస

Satyam NEWS
నెల్లూరు నగరంలోని స్థానిక కస్తూరి దేవి గార్డెన్స్ లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆత్మీయ అభినందన సభ ప్రాగణంలో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ఎన్ఎస్ఎస్ వాలంటీర్ రాష్ట్రపతి అవార్డు వార్డు గ్రహీత చుక్కల...
Slider నెల్లూరు

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఎంపీ ఆదాల స్వాగతం

Satyam NEWS
నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ లో సోమవారం దసరా వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలిసి నెల్లూరు ఎంపీ ఆదాల ...
Slider ప్రత్యేకం

భాషా ‘మిత్ర’లాభం

Satyam NEWS
నిన్ననే ‘హిందీ దివస్’ ముగిసింది. ప్రతి సెప్టెంబర్ 14 వ తేదీ హిందీ భాషా దినోత్సవం జరుపుకోవడం ఏడు దశాబ్దాల పైనుంచీ మన ఆనవాయితీ. భారత జాతీయ ఉద్యమంలో అఖిల భారతాన్ని చైతన్యమూర్తిగా నిలిపి,...
Slider కృష్ణ

స్వర్ణభారత్ సేవలు ప్రశంసనీయం: కేంద్ర సహాయ మంత్రి

Satyam NEWS
పేదల అభ్యున్నతితో పాటు గ్రామీణ యువత, మహిళల సాధికారత కోసం స్వర్ణభారత్ ట్రస్ట్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి భారతి పవార్ తెలిపారు. విజయవాడ పర్యటనలో ఉన్న...
Slider జాతీయం

రాజ్యసభలో అవాంఛనీయ ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు

Satyam NEWS
పెద్దల సభ అయిన రాజ్యసభలో సభ్యులు అత్యంత దారుణంగా ప్రవర్తించిన సంఘటనను ఉపేక్షించరాదని ఏడుగురు కేంద్ర మంత్రులు ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడిని కోరారు. ఆగస్టు 11న సభలో కొందరు ప్రతిపక్ష సభ్యులు హింసాత్మక కార్యకలాపాలకు...
Slider జాతీయం

ఉపరాష్ట్రపతి పదవికే వెంకయ్య వన్నెతెచ్చారు

Satyam NEWS
వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి మంగళవారం నాటితో మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ మూడేళ్ల ప్రయాణంలో ఎదురైన ప్రధానఘట్టాలను క్రోడీకరించి ‘కనెక్టింగ్‌, కమ్యూనికేటింగ్‌, ఛేంజింగ్‌’ పేరుతో రూపొందించిన పుస్తకాన్ని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ విడుదల చేశారు....
Slider జాతీయం

సత్వర న్యాయం అందేలా న్యాయస్థానాలు చొరవతీసుకోవాలి

Satyam NEWS
అత్యున్నత న్యాయస్థానం నుంచి కిందిస్థాయి కోర్టుల వరకు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న అపరిష్కృత కేసుల విషయంలో ప్రభుత్వంతోపాటు, సుప్రీంకోర్టు, హైకోర్టులు, న్యాయ మంత్రిత్వ శాఖలు దృష్టిపెట్టాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. అన్ని స్థాయిల్లో 3...
Slider జాతీయం

సాంకేతిక అంతరాలు తొలగిస్తేనే అందరికీ విద్య

Satyam NEWS
విద్యావ్యవస్థలోని సాంకేతిక అంతరాలను తొలగించడం ద్వారా సార్వత్రిక ప్రాథమిక విద్య లక్ష్యాలను చేరుకోవడంతోపాటు అందరికీ సెకండరీ, ఉన్నతవిద్యను అందించేందుకు కృషిచేయాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం ఉపరాష్ట్రపతి భవన్‌లోని సర్దార్ పటేల్ సమావేశ...