42 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన రిషి సునక్ బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి అయ్యారు. సునక్ ఈరోజు బకింగ్హామ్ ప్యాలెస్లో కింగ్ చార్లెస్ని కలిశారు. రాజు ఆయనకు నియామక పత్రాన్ని అందించారు. రిషి భారతదేశానికి...
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వైట్హౌస్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. కమలా హారిస్ కు స్వల్ప లక్షణాలు ఉండటంతో కరోనా పరీక్ష చేయించారు. దాంతో కరోనా...
అమెరికా అధ్యక్షుడు కాబోతున్న జో బైడెన్ దాదాపుగా 20 మంది భారతీయ మూలాలు ఉన్నవారిని తన పాలనలో కీలక స్థానాలలో నియమించారు. 20 మంది భారతీయ అమెరికన్లలో మొత్తం 13 మంది మహిళలు ఉన్నారు....
అమెరికాకు డోనాల్డ్ ట్రంప్ స్థానంలో, కొత్త అధ్యక్షుడుగా జో బైడెన్ సింహాసనాన్ని అధీష్ఠించడం ఇక లాంఛనమేనని తేలిపోయింది. 2021జనవరి నుండి అధికారికంగా జో బైడెన్ పాలకపగ్గాలు చేపడతారు. ట్రంప్ శకం ఇక ముగిసినట్లేనని భావించాలి....