‘‘పార్క్ హయత్ లో కమ్మనైన ప్రజాస్వామ్యం. దుష్ట చతుష్టయంలో ముగ్గురు దొంగలు అడ్డంగా దొరికారు’’ అంటూ వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి పెట్టిన ట్విట్ ను మాజీ మంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు కామినేని శ్రీనివాస్...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్, తాను కలుసుకోవడం తప్పు ఎలా అవుతుందని బిజెపి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రశ్నించారు. పదవి కాలాన్ని కుదించి రాష్ట్ర ఎన్నికల...
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించాలని కోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడం పట్ల పిటిషనర్ రాష్ట్ర మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు. కోర్టు ప్రాంగణంలో ఆయన...