రాష్ట్రంలో కార్తీక శోభ
కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు క్యూకట్టారు. భక్తుల తాకిడితో శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. ఘట్కేసర్ మండలంలోని పోచారం, కొండాపూర్, ఎదులబాద్, సంస్కృతి టౌన్ షిప్, వెంకటాద్రి...