కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంజారా హిల్స్ లోని శివాలయంలో కుటుంబంతో కలిసి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కార్తీక పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ ఏడాది కూడా ఆ శివుడి దయ వల్ల ఇక్కడ అభిషేకం చేయడం జరిగిందన్నారు. ఎమ్మెల్సీకి ఆలయాధికారులు స్వాగతం పలికారు.
previous post
next post