సీఎం జగన్… ఏ ఒక్కరికీ… వాళ్ళ కులం ఏంటి ,గోత్రం ఏంటి.. మతం ఏంటి అనే బేధ భావం లేకుండా అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేనిదే చూడటమే లక్ష్యంగా పెట్టుకుని...
సీఎం జగన్ అభివృద్ధి చేస్తున్న ప్రజా రంజక పాలన, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, పార్టీ విజయమే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి పిలుపునిచ్చారు....
ప్రముఖ సినీ గాయకులు దివంగత ఎస్పీ బాలసుబ్రమణ్యం శ్రోతల మదిలో చిరస్మరణీయంగా నిలిచిపోయారని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. ఈ మేరకు స్పార్క్ సొసైటీ ఆధ్వర్యంలో విజయనగరం పూల్ బాగ్ కాలనీలో ...
ప్రజలలోకి వెళ్ళండి, ప్రజా అవసరాలు తీర్చండి, పార్టీ కోసం సమయాన్ని కేటాయించండని విజయనగరం ఎమ్మెల్యే, రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి పార్టీ నాయకులకు దిశ నిర్దేశం చేశారు. ఈ మేరకు విజయ...