కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఎక్కడ ఉన్నారో…. తెలియదు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అదృశ్యం అయ్యారు. గన్నవరంలో వైకాపా విధ్వంస కాండ జరిగింది. ఈ విధ్వంసకాండను పరిశీలించేందుకు ఆయన గన్నవరం వెళ్లిన తర్వాత ఈ సంఘటన జరిగింది. విధ్వంసకాండ సృష్టించిన...