దగ్గర రాజధాని దూరం చేసినందుకా జగన్ కు పాలాభిషేకం?
కుట్ర పూరితంగా వైజాగ్ ను రాజధానిగా మారుస్తుంటే ప్రకాశం జిల్లా వైకాపా నాయకులు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారో చెప్పాలని కొండపి శాసనసభ్యులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి డిమాండ్ చేశారు. వైకాపా నాయకులు...