కోటప్పకొండ తిరునాళ్లకు గణనీయంగా ఆర్టీసీ ఆదాయం
గుంటూరు జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కోటప్ప కొండ త్రికోటేశ్వర స్వామి తిరునాళ్ళకు ఆర్టీసీ గణనీయమైన ఆదాయం సంపాదించింది. ఆర్టీసీ బస్సులు నడపడం ద్వారా నరసరావుపేట డిపోకు వచ్చిన ఆదాయం రూ. 66,56,201లు అని డిపో...