కృష్ణా జిల్లా వైసీపీ నేతల మధ్య భగ్గుమన్న విభేదాలు
కృష్ణా జిల్లాలో వైసీపీ నేతల మధ్య ఇళ్ల పట్టాలు విబేధాలు రేపాయి. మైలవరం మండలం, పొందుగల గ్రామంలో పార్టీ కార్యకర్తలు వైసీపీ జెండాలు, క్యాలండర్లు, ఫ్లెక్సీలను తగులబెట్టారు. అర్హులైన తమకు ఇళ్ల పట్టాలు రాలేదంటూ...