ఎస్సి వర్గీకరణకు చట్టబద్ధతే లక్ష్యంగా ఈ నెల 28న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి తెలిపారు. మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో మాదిగల అలయ్ బలయ్ని...
ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వలస కూలీలను, సంచార జాతుల ప్రజలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని నాగర్ కర్నూలు మాదిగ జేఏసి ఇంచార్జి బోరెల్లి సురేష్ అన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఎంతో...