జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి పైన వెంటనే కేసు నమోదు చెయ్యాలి
మహబూబబాద్ జిల్లా నెల్లికుదూర్ మండల పరిధిలోని నర్సింహుల గూడెం గ్రామంలోని నమ్ముల బిక్షం అనే రైతు వ్యవసాయ భూమిలో అక్రమంగా ప్రవేశించి కజ్జాకు పాల్పడిన జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి పైన వెంటనే కేసు నమోదు...