శివరాత్రి సందర్భంగా కాలేరు పద్మావెంకటేష్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ గోల్నాక డివిజన్ నెహ్రూ నగర్ ప్లే గ్రౌండ్లో నిర్వహించారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ ముడు రోజుల పాటు జరిగింది. ఈ ట్రోర్నమెంట్ లో అంబర్...
కడప జిల్లా రాజంపేట మండలం హత్యరాల క్షేత్రం లో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ కామాక్షి త్రెతేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. సందర్భంగా స్థానిక శాసనసభ్యులు, టీటీడీ బోర్డు మెంబర్...
లలితా సోమేశ్వరాలయంలో మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అనుచరులు కొల్లాపూర్ మున్సిపల్ 16వ వార్డు కౌన్సిలర్ నరసింహారావు, మేకల నాగరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా కొల్లాపూర్ మండల పరిధిలోని సోమశిల...
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మేడ్చల్ జిల్లా కీసర లోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కీసరలోని శివ లింగాలకు భక్తులు క్షీరాభిషేకాలు చేశారు. శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకొని...
మహా శివరాత్రి సందర్భంగా అత్తిరాల తిరునాళ్ళు వేడుకగా మొదలైనాయి. శివనామ స్మరణతో పరిసర ప్రాంతాలు మారు మ్రోగాయి. భక్తులు వేలాదిగా తరలి వచ్చి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. కడప జిల్లా రాజంపేట మండలం...
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కోటప్పకొండకు భక్తులు భారీ సంఖ్యలో వచ్చి త్రికోటేశ్వర స్వామి ని దర్శించుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి నుండి స్వామి వారికి ప్రత్యేక పూజలతో అభిషేకం చేసి అర్ధరాత్రి తొలి పూజ చేశారు....
శివరాత్రి పర్వదినం సందర్భంగా ముక్కంటి ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. తెల్లవారుజామునే ఆలయాలకు చేరుకున్న భక్తులు శివనామ స్మరణలో మునిగిపోయారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన శైవక్షేత్రాలైన శ్రీశైలం మల్లన్న, వేములవాడ రాజన్న ఆలయాల్లో భక్తులు పెద్ద...
గుంటూరు జిల్లా నరసరాపుపేట సమీపంలో అత్యంత వైభవంగా జరిగే కోటప్పకొండ ఉత్సవాల్లో పోలీసులు, అధికారుల మధ్య వివాదం చెలరేగింది. పోలీసులే ఉత్సవాలు చేసుకోండి అని ఈవో అలిగి వెళ్ళిపోయారు. బారికేడ్ల విషయంలో పోలీసుల తీరును...
మహాశివరాత్రి సందర్భంగా వేయి స్తంభాల దేవాలయంలో రుద్రేశ్వర స్వామికీ మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రులు రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియచేశారు. మహాశివుడు రాష్ట్ర ప్రజలను...
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం లొ గల పవిత్ర పుణ్యక్షేత్రం కేతకి సంగమేశ్వర ఆలయంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు భీంరావు బస్వంత్రావు పాటిల్ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు .ఉదయం నుండే...