37.2 C
Hyderabad
May 6, 2024 14: 45 PM

Tag : Manda Krishna Madiga

Slider హైదరాబాద్

మంద కృష్ణ మాదిగను పరామర్శించిన ఆర్ఎస్పి ప్రతినిధుల బృందం

Satyam NEWS
ప్రమాదవశాత్తు కాలుకు గాయం కావటంతో ఢిల్లీలోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణమాదిగను డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రతినిధులు పైలాన్ కృష్ణ స్వేరో, ముకురాల శ్రీహరి కలిసి...
నిజామాబాద్

వికలాంగుల పింఛన్ల పెంపు ఎవరి దయాదాక్షిణ్యాలు కాదు

Satyam NEWS
వికలాంగులకు పెరిగిన పింఛన్ ఎవరి దయాదాక్షిణ్యాలు కాదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పోరాట ఫలితమే పింఛన్ల పెంపు అని చెప్పారు. 2023 ఎన్నికల్లో మహాజన సోషలిస్టు పార్టీ...
Slider నిజామాబాద్

గిరిజన కుటుంబాలకు న్యాయం చేయండి

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని హన్మజిపేట్ పంచాయతీ చత్రు నాయక్ తండాలో అన్యాయానికి గురైన గిరిజన కుటుంబాలకు న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యస్థాపకులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేసారు. బాన్సువాడ మండలంలోని చత్రు నాయక్...
Slider హైదరాబాద్

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంద కృష్ణ మాదిగ

Satyam NEWS
గోడ కూలిన ప్రమాదంలో మరణించిన ముగ్గురు చిన్నారుల కుటుంబాన్ని ఎంఆర్ పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ నేడు పరామర్శించారు. హైదరాబాద్ నాంపల్లి ప్రాంతంలోని మల్లెపల్లి డివిజన్ లోని అప్జల్ సాగర్ మంగర్...
Slider ముఖ్యంశాలు

బలహీన వర్గాల మహిళలపై పెరిగిన అత్యాచారాలు

Satyam NEWS
తెలంగాణ రాష్ట్రంలో SC, ST, BC , మైనార్టీ మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని ఎమ్మార్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆందోళన వ్యక్తం చేశారు. బలహీన వర్గాల వారిపై అత్యాచారాలు పోరిగిపోతున్నా ప్రభుత్వం...
Slider మహబూబ్ నగర్

కార్మికుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్

Satyam NEWS
తెలంగాణ వ్యతిరేక ముఖ్యమంత్రి ఉన్న రోజుల్లో సకల జనుల సమ్మె చేసి విరమించిన రోజు కూడా ప్రభుత్వం కార్మికులను అడ్డుకోలేదని, అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ దారుణంగా ప్రవర్తిస్తున్నారని మాదిగ...