మంద కృష్ణ మాదిగను పరామర్శించిన ఆర్ఎస్పి ప్రతినిధుల బృందం
ప్రమాదవశాత్తు కాలుకు గాయం కావటంతో ఢిల్లీలోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణమాదిగను డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రతినిధులు పైలాన్ కృష్ణ స్వేరో, ముకురాల శ్రీహరి కలిసి...