కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో టీకా వికటించి మూడు నెలల పసికందు మృతి చెందిన ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన నెమలి...
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం లో ఒక పసికందు మరణించడం ఆ ప్రాంతంలో సంచలనం కలిగించింది. సత్తుపల్లి పట్టణంలోని న్యూ స్టార్ పిల్లల వైద్యశాల లో ఈ దుర్ఘటన జరిగింది. వైద్యం వికటించడం వల్ల...
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఒక గర్భిణి మరణించింది. తమ కుమార్తె మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ ఆ గర్భిణి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. వివరాలలోకి వెళితే మేడ్చల్ జిల్లా చిన్నకిష్టపూర్...
హైదరాబాద్ లోని చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అయిన నిలోఫర్ ఆసుపత్రిలోని వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయట పడ్డది. అక్కడి వైద్యుల నిర్లక్ష్యం వల్ల మమత అనే తల్లికి గర్భశోకం కలిగింది. వైద్యుల...