27.7 C
Hyderabad
April 26, 2024 05: 37 AM
Slider ఖమ్మం

ఓవర్ డోస్: పిల్లల ఆసుపత్రి వద్ద తల్లిదండ్రుల ఆందోళన

baby boy

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం లో ఒక పసికందు మరణించడం ఆ ప్రాంతంలో సంచలనం కలిగించింది. సత్తుపల్లి పట్టణంలోని న్యూ స్టార్ పిల్లల వైద్యశాల లో ఈ దుర్ఘటన జరిగింది. వైద్యం వికటించడం వల్ల తమ నాలుగు నెలల బాబు మృతి చెందాడని తల్లిదండ్రులు బంధువులు ఆరోపిస్తున్నారు.

ఓవర్ డోస్ మెడిసిన్ వాడటం వల్లనే బాబు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చనిపోయిన బాబు బంధువులు హాస్పటల్ ముందు బైఠాయించి ఆందోళన చేస్తున్నారు.

Related posts

అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్న పోలీసులు

Murali Krishna

Natural & Cbd Oil Parkinsons Disease Cannabis Oil Cannabidiol Cbd

Bhavani

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అరెస్ట్

Satyam NEWS

Leave a Comment