29.7 C
Hyderabad
May 1, 2024 07: 04 AM
Slider హైదరాబాద్

మెడికల్ నెగ్లిజెన్స్: పిల్లోడి పట్ల నీలోఫర్ వైద్యుల నిర్లక్ష్యం

suicide note wife marrige debts

హైదరాబాద్ లోని చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అయిన నిలోఫర్ ఆసుపత్రిలోని వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయట పడ్డది. అక్కడి వైద్యుల నిర్లక్ష్యం వల్ల మమత అనే తల్లికి గర్భశోకం కలిగింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ మూడు నెలల బాబు మరణించినట్లు తల్లిదండ్రుల ఆరోపణలు చేస్తున్నారు.

మమత, అనిల్ యాదవ్ బంధువులు నీలోఫర్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ పాప మృతి చెందిందని ఆరోపిస్తూ నాంపల్లి పోలీస్ స్టేషన్లో కేస్ పెట్టారు. పోస్టుమార్టం కోసం బాబు మృతదేహం ఉస్మానియా ఆసుపత్రి తరలించారు.

Related posts

Good News: కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ మళ్లీ ఆరంభం

Satyam NEWS

సెలూన్ హెయిర్ క్రష్ లో సెలెబ్రిటీల సందడి

Satyam NEWS

తిరుమల ఘాట్ రోడ్లపై కనువిందు చేస్తున్న జింకలు

Satyam NEWS

Leave a Comment