ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ప్రక్రియ మొదలుకావడంతో ఎంపీలకు ఉచిత విమాన టికెట్లు బంద్ అయ్యాయి. ఇప్పటివరకు ఎయిర్ ఇండియా ప్రభుత్వరంగ సంస్థగా ఉండటం వల్ల ఎంపీలకు ప్రొటోకాల్ అమలు చేసేవారు. ఇకమీదట ఆ సదుపాయం...
బిచ్కుంద మండల కేంద్రంలోని ముప్పై పడకల ప్రభుత్వాసుపత్రికి జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు తన అభివృద్ధి నిధుల నుండి పదహారు లక్షల నిధులతో అంబులెన్స్ ను ఆస్పత్రికి అందజేశారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజల...