విద్యార్థులకు అభినందనలు : మంత్రి బొత్స సత్య నారాయణ
ఏపీఈఏపీ సెట్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకి ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అభినందనలు తెలిపారు. ప్రతీ విద్యార్ధి గ్లోబల్ స్ధాయికి ఎదగాలన్నది సీఎం వైఎస్ జగన్ ప్రయత్నమని చెప్పారు. విద్యలో ప్రవేశపెట్టిన ప్రతీ...