పక్క రాష్ట్రాల వారు వచ్చి అమ్ముకోకుండా చూడండి
గిట్టుబాటు ధర గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. నిబంధనలకు అనుగుణంగా పంటలను తీసుకొస్తే కచ్చితంగా కొనుగోలు చేస్తామని అన్నారు. వనపర్తి...