34.2 C
Hyderabad
May 14, 2024 22: 35 PM

Tag : Minister Niranjan Reddy

Slider ముఖ్యంశాలు

అన్న‌దాత‌ల‌కు ఆన్‌లైన్ వ్య‌వ‌సాయ క‌న్స‌ల్టేష‌న్‌

Satyam NEWS
తెలంగాణ రాష్ట్రంలోని అన్న‌దాత‌లు వ్య‌వ‌సాయంలో కొత్త పుంత‌లు తొక్కేలా తెలంగాణ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ (టీటా) రూపొందించిన టి.క‌న్స‌ల్ట్ యాప్ వినూత్న సౌల‌భ్యం అందుబాటులోకి వచ్చింది. అన్ని స‌మ‌స్య‌ల‌పై స‌మ‌గ్ర అవ‌గాహ‌న‌, తాజా ప‌రిస్థితుల...
Slider మహబూబ్ నగర్

ఆకలిదప్పుల నుంచి అన్నపూర్ణగా తెలంగాణ

Satyam NEWS
ఆకలిదప్పుల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఆరేళ్లలో అన్నపూర్ణగా మారిందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. 70 ఏళ్లు ప్రభుత్వాలు తెలంగాణ ను నిర్వీర్యం చేస్తే ఆరేళ్లలో స్వయం...
Slider మహబూబ్ నగర్

పానుగల్ మండల కేంద్రంలో రైతు వేదికకు భూమిపూజ

Satyam NEWS
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి జిల్లా పానుగల్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదిక భవన నిర్మాణానికి...
Slider మహబూబ్ నగర్

ఎష్యూరెన్స్: ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

Satyam NEWS
దూర ప్రాంతాల్లో ఉండే బంధువులు కుటుంబ సభ్యుల గురించి ప్రజలు ఎవ్వరు అధైర్య పడవద్దని, ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు, చర్యలు తీసుకుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రజలకు...
Slider మహబూబ్ నగర్

నేను మంత్రిని కరోనా అంటే నాకేం భయం?

Satyam NEWS
ఈ ప్రజా ప్రతినిధులు కోవిడ్ 19 కు అతీతులు. వీరికి కరోనా వైరస్ ఎట్టి పరిస్థితుల్లో సోకదని భరోసా. ఎందుకంటే వారు మంత్రులు, ఎమ్మెల్యేలు కదా అందుకు. ఐదుగురి కన్నా ఎక్కువ గుమి కూడవద్దని...
Slider మహబూబ్ నగర్

సాగునీటి వనరులు సద్వినియోగం చేసుకుందాం

Satyam NEWS
ఎగువన ఉన్నా, దిగువన ఉన్నా అందరూ రైతులే. ఉన్న నీళ్లను హేతుబద్దంగా సమష్టి నిర్ణయంతో నీటిని వాడుకుందాం ముఖ్యమంత్రి కేసీఆర్ ఖచ్చితంగా అందరికి నీళ్లిస్తారు అని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్...
Slider నల్గొండ

భూ సంరక్షణకు అందరం అంకితమై పని చేయాలి

Satyam NEWS
భూ సంరక్షణకు అందరం అంకితమై పనిచేద్దామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ నేలల దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో  ఏర్పాటుచేసిన కార్యక్రమానికి...
Slider మహబూబ్ నగర్

గణపసముద్రం చెరువులో మంచినీటి రొయ్యల విడుదల

Satyam NEWS
తెలంగాణ ప్రజలకు చేపలతో పాటు రొయ్యలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని  రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఖిల్లా ఘణపురం గణపసముద్రం చెరువులో లక్షా 10...
Slider మహబూబ్ నగర్

వ్యవసాయ మంత్రి ఇలాకాలోనే వ్యవసాయ అధికారులకు అవమానం

Satyam NEWS
సాధారణంగా ప్రోటోకాల్ ప్రకారం ప్రజా ప్రతినిధులను కార్యక్రమానికి పిలవలేదని గొడవ జరుగుతూ ఉంటుంది. అయితే అదేమిటో గానీ కొల్లాపూర్ లో అధికారులనే కార్యక్రమానికి పిలవకుండా అధికారిక కార్యక్రమాన్ని రాజకీయ నాయకులు పూర్తి చేసేశారు. కొల్లాపూర్...
Slider మహబూబ్ నగర్

పాలమూరులో ఆయిల్ పామ్ పెంపకానికి ప్రోత్సాహం

Satyam NEWS
పంటల మార్పిడిలో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆయిల్ పామ్ పెంపకానికి ప్రోత్సాహం కల్పిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఆత్మకూరు, అలంపూరు, గద్వాల, కొల్లాపూర్, నాగర్...