రాష్ట్ర విభజన సమస్యలపై ఈనెల 23న దిల్లీలో కేంద్రహోంశాఖ ఆధ్వర్యంలో మరోసారి సమావేశం జరగనుంది. ఈ మేరకు ఏపీ, తెలంగాణ అధికారులకు కేంద్రహోంశాఖ అధికారులు సమాచారం పంపారు. సమావేశానికి తప్పకుండా హాజరవ్వాలని సూచించినట్లు సమాచారం....
గాంధీ కుటుంబానికి సంబంధించిన రాజీవ్ గాంధీ ఫౌండేషన్ (RGF)కి చెందిన ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (FCRA) లైసెన్స్ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. చట్టాలను ఉల్లంఘించారని ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకున్నారు....