ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో ఒకరోజు పాటు పర్యటించనున్నారు. ఈ నెల 12వ తేదీన మధ్యాహ్నం హైదరాబాద్కు ప్రధాని చేరుకోనున్నారు. బేగంపేట విమానాశ్రయం లో మోదీకి స్వాగత సభ ఏర్పాటు చేశారు. సభ అనంతరం...
ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు ఈ నెల 12వ తేదీన వస్తున్నందున కేంద్ర ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీల అమలు గిరిజన వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని గిరిజన సంఘాల నేతలు డిమాండ్ చేశారు....
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో ప్రోటోకాల్ ప్రకారం ఎప్పుడూ గవర్నర్, సీఎంలతోపాటు ఆయా రాష్ర్ట భద్రతాధికారులకు కూడా ఆహ్వానం అందేది. కానీ శనివారంనాటి మోదీ పర్యటనకు మాత్రం గవర్నర్, సీఎంలకు ఆహ్వానం లభించకపోవడం అందరినీ...