రానున్న ఎన్నికల్లో వైకాపా 25 స్థానాల్లో కూడా గెలవడం కష్టమే
రానున్న ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 25 స్థానాలలో కూడా గెలవడం కష్టమేనని పందెం రాయుళ్లు పందాలు కాస్తున్నట్లుగా ఆ పార్టీ నాయకుడు, నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణంరాజు వెల్లడించారు. మనకు మనమే సింహాలమని,...