సందడిగా సాగుతున్న పల్నాడు సంబరాలు…
నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాను ప్రకటించిన సందర్భంగా జరుగుతున్న పల్నాటి సంబరాలు సందడిగా సాగుతున్నాయి. శనివారం నిర్వహించిన 6 పళ్ల విభాగంలో పోటీలకు ముఖ్య అతిధులుగా జెడ్పీ చైర్మన్ కత్తెర హేన్రి క్రిస్టినా, గుంటూరు...