ఒలింపిక్స్ లో పివి సింధు ప్రదర్శించిన ఆట, కాంస్యం సాధించిన తీరు అద్బుతమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కొనియాడారు. కాంస్య పతకం సాధించటం పట్ల ఖమ్మం సర్దార్ పటేల్...
చదలవాడ ఆనంద సుందరరామన్ భవానీదేవి…. ఈ 27 ఏళ్ల ఫెన్సర్ ఇప్పుడు భారత దేశానికి గర్వకారణంగా నిలిచింది. ఒలింపిక్స్ క్రీడల్లో భాగమైన ఫెన్సింగ్ క్రీడలో తొలిసారిగా భారత్ క్వాలిఫై అయింది ఈ భవానీదేవి వల్లే....