Tag : Paddy procurement center

Slider నిజామాబాద్

వరిధాన్యం కొనుగోలుకు మార్కెట్ యార్డు చొరవ

Satyam NEWS
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం లోని స్థానిక మార్కెట్ యార్డ్ లో మండల కేంద్రానికి చెందిన వ్యాపారస్తుల తో మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రావ్ పటేల్, సెక్రటరీ వజిరొద్దిన్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ...
Slider నిజామాబాద్

వాట్ ఈజ్ దిస్: రైతుల గోస పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం

Satyam NEWS
రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల గోస వినిపించడం లేదని, ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేసి ధాన్యానికి తక్షణమే డబ్బులు చెల్లించాలని నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. నేడు పెర్కిట్ లోని...
Slider ఆదిలాబాద్

రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు

Satyam NEWS
యాసంగిలో పండించిన పంటను సత్వరమే కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. యాసంగి లో పండించిన...
Slider నల్గొండ

ఫాక్ట్ ఫైండింగ్: ధాన్యం అమ్మే రైతులకు సౌకర్యాలు లేవు

Satyam NEWS
పీఏసీఎస్ , ఐకెపి సెంటర్లో కనీస సౌకర్యాలు కల్పించకుండా ప్రభుత్వం రైతాంగాన్ని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కిసాన్ మోర్చా నాయకుడు చికిలంమెట్ల అశోక్ అన్నారు....
Slider మహబూబ్ నగర్

రైతులూ, దళారులను ఆశ్రయించి మోసపోవద్దు

Satyam NEWS
రైతులు కష్టపడి పండించుకున్న పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్కెట్ల లోనే అమ్మాలని ఎవరు కూడా మధ్య దళారులను నమ్మి మోసపోవద్దని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులకు సూచించారు. నాగర్ కర్నూలు జిల్లా...
Slider నిజామాబాద్

కొనుగోలు కేంద్రం పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

Satyam NEWS
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిజామాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ సోమవారం పరిశీలించారు. ప్రస్తుతం కరోనా వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో...