కామారెడ్డి జిల్లా పిట్లం మండలం లోని స్థానిక మార్కెట్ యార్డ్ లో మండల కేంద్రానికి చెందిన వ్యాపారస్తుల తో మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రావ్ పటేల్, సెక్రటరీ వజిరొద్దిన్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ...
రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల గోస వినిపించడం లేదని, ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేసి ధాన్యానికి తక్షణమే డబ్బులు చెల్లించాలని నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. నేడు పెర్కిట్ లోని...
యాసంగిలో పండించిన పంటను సత్వరమే కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. యాసంగి లో పండించిన...
పీఏసీఎస్ , ఐకెపి సెంటర్లో కనీస సౌకర్యాలు కల్పించకుండా ప్రభుత్వం రైతాంగాన్ని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కిసాన్ మోర్చా నాయకుడు చికిలంమెట్ల అశోక్ అన్నారు....
రైతులు కష్టపడి పండించుకున్న పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్కెట్ల లోనే అమ్మాలని ఎవరు కూడా మధ్య దళారులను నమ్మి మోసపోవద్దని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులకు సూచించారు. నాగర్ కర్నూలు జిల్లా...
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిజామాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ సోమవారం పరిశీలించారు. ప్రస్తుతం కరోనా వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో...