ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ వీఆర్ఏలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. తమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరే వారిపట్ల అందరికి సానుభూతి ఉంటుంది. వారికి ఏదోక విధంగా...
తహశీల్దార్ కార్యాలయం లో ఎలాంటి పనులు ఉన్నా ఆన్ అన్ లో చేసుకోవచ్చునని పెంచికల్ పేట్ మండలం తహసీల్దార్ వెల్లడించారు. కరోనా వైరస్ వేగం గా వ్యాప్తి చెందుతున్న కారణంగా కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా...