వాసిరెడ్డి జయశ్రీ ప్రథమ వర్ధంతి సందర్భంగా నిరుపేదలకు అన్నదానం
వాసిరెడ్డి జయశ్రీ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఒంగోలు నగరంలోని సూర్య శ్రీ దివ్యంగుల చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో నిరుపేదలకు బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ట్రస్ట్ వ్యవస్థాపకుడు మండవ మురళీకృష్ణ విచ్చేసి...