ఇంద్రకీలాద్రిలో ఇక నుంచి ఆన్ లైన్ సేవలు లభ్యం
ఇంద్రకీలాద్రిలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం లో అమ్మవారికి, స్వామివార్లకు నిత్యకైంకర్యాలు, ఏకాంత సేవలుగా యధాప్రకారం ఆలయ అర్చకులు నిర్వహిస్తున్నారని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్ బాబు తెలిపారు. దేశం లోని ప్రస్తుత...