అత్యధిక ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతాం. గత ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్ ప్రగల్భాలివి. కట్ చేస్తే నాలుగేళ్ల తర్వాత, కేంద్రం మెడలు వంచటం సంగతి పక్కన పెడితే, సీఎం సారు...
ప్రపంచ వెదురు దినోత్సవ కార్యక్రమం జంట నగరాల మహేంద్ర సంఘం ముసారాంబాగ్ అలీకేఫ్ అంబర్పేటలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు ఆర్.క్రిష్నయ్య, డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్, బిసి కమిషన్ చైర్మన్...