42.2 C
Hyderabad
May 3, 2024 15: 31 PM
Slider రంగారెడ్డి

ప్రపంచ వెదురు దినోత్సవ కార్యక్రమం

#rkrishnaiah

ప్రపంచ వెదురు దినోత్సవ కార్యక్రమం జంట నగరాల మహేంద్ర సంఘం ముసారాంబాగ్ అలీకేఫ్ అంబర్పేటలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు ఆర్.క్రిష్నయ్య,  డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్, బిసి కమిషన్ చైర్మన్ ఆలె భాస్కర్, తెలంగాణ బిజెపి ఒబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు  సి.హెచ్.ఉపేంద్ర, బిసి కమిషన్ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ,  ఈ కార్యక్రమానికి కె.మురళీకృష్ణ అధ్యక్షత వహించగా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు    రాష్ట్ర కార్యదర్శి జోరిగల శ్రీధర్, పుట్ట యాదగిరి, రాష్ట్ర ఉపాధ్యక్షులు, పిల్లి అశోక్కుమార్, ప్రతాప్ గిరి, సత్యదేవ, పిళ్లి   నాగరాజు, పిల్లీ కుమార్, మహీంద్రా, యువజన సంఘం అధ్యక్షులు పాతకోటి నాగేశ్వరరావు, పాత కోటి మహేష్కుమార్, ప్యారసాని సత్యనారాయణ, ప్యారసాని శ్రీశైలం, శ్రీలం వెంకటేష్, పుట్టా లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

కరోనా రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే సిఎం కెసిఆర్ లక్ష్యం

Satyam NEWS

ఉలిక్కిపడుతున్న వైసీపీ నేతలు: నోరు మెదపని బీజేపీ నేతలు

Satyam NEWS

గ్రామస్థుల భూమిని కబ్జా చేస్తున్న మంత్రి అనుచరులు

Satyam NEWS

Leave a Comment