తెలంగాణలో వ్యాపారాల కోసం ఏపి ప్రయోజనాల తాకట్టు
రాయలసీమ ఎంపీలు, ఎమ్మెల్యేలు తెలంగాణాలలో తమ వ్యాపారాలు కాపాడుకోవడం కోసం సీమ ప్రజల ప్రయోజనాలను తాకట్టుపెడతారా? అని బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ కేబినెట్ వ్యాఖలపై ఏపి ముఖ్యమంత్రి జగన్...