రైతు వేదికల నిర్మాణం దేశానికి ఆదర్శం…
రాష్ట్రంలో రైతు వేదికల నిర్మాణం దేశానికి ఆదర్శవంతమని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. గురువారం తరిగొప్పుల మండలంలోని అంకుశపూర్, తరిగొప్పుల మరియు అబ్దుల్ నాగారం గ్రామలలో 20 లక్షల రూపాయలతో నిర్మించిన...