భారత్ జోడో యాత్ర రాజస్థాన్ చేరకముందే ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య వివాదం ముదిరింది. గెహ్లాట్ పైలట్ను దేశద్రోహిగా అభివర్ణించడంతో ఇద్దరు నేతల మధ్య మరింత వైరం...
దేశం మొత్తం చూపు రాజస్థాన్ రాజకీయాలపై ఉంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుర్చీని కాపాడుకోగలరా లేదా సచిన్ పైలట్ తల పై రాజస్థాన్ కిరీటం వస్తుందా అనేది ఇప్పటి ప్రశ్న. రాజస్థాన్...
ఉత్కంఠ రాజకీయాల మధ్య రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానవర్గం కసరత్తు ప్రారంభించినట్లు కనిపిస్తున్నది. ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన తర్వాత కొత్త సీఎం గురించి...
కాంగ్రెస్ అధ్యక్ష రేసులో సీఎం అశోక్ గెహ్లాట్ చేరడంతో రాజస్థాన్లో రాజకీయ ఉత్కంఠ పెరిగింది. సచిన్ పైలట్ రాజస్థాన్ తదుపరి సీఎం అవుతారనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే గెహ్లాట్ హయాంలో సచిన్ పైలట్...
స్వార్ధం రాజకీయ నాయకులు ఈ దేశానికి పట్టిన దరిద్రం. కరోనా సమయంలో ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియని అనిశ్చిత స్థితిలో కూడా దరిద్రపు రాజకీయాలు చేస్తున్నారంటే వారెంత స్వార్ధపరులు? కరోనా కష్టాల్లో ఉన్న...