కామారెడ్డి మున్సిపాలిటీలో పని చేస్తున్న ఓ కార్మికునిపై చెప్పులు దొంగతనం చేశాడని ఆరోపిస్తూ అతనిపై సానిటరీ ఇన్ స్పెక్టర్ దాడి చేసిన ఘటన ఆందోళనకు దారి తీసింది. మంగళవారం సాయంత్రం దాడి జరగడంతో నేడు...
బిచ్కుంద మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో వలస కూలీలకు నిరుపేద కుటుంబాలకు రేషన్ కార్డు లేని వారిని గుర్తించి ఇరవై కిలోల బియ్యం నిత్యావసర సరుకులను సర్పంచ్ శ్రీరేఖ రాజు, తహశీల్దార్ వెంకటరావు...
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా మునిసిపల్ కార్యాలయ సిబ్బందికి RMPలు, PMPలు మాస్కులు, సబ్బులు, గ్లౌజులు అందచేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లోని మునిసిపాలిటీ కార్యాలయంలో ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. మునిసిపల్...