సమైక్య పాలనలో దుర్భిక్షం.. స్వపరిపాలనలో సుభిక్షం
సమైక్య పాలనలో రాష్ట్రం దుర్భిక్షంగా ఉండే.. నేడు సీఎం కేసీఆర్ నేతృత్వంలో స్వపరిపాలనలో సుభిక్షంగా అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు...