2021 – 22 విద్యా సంవత్సరం నుండి ఏజెన్సీలోని గిరిజన ఆదివాసి పిల్లలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలను...
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని… కరోన వ్యాధిగ్రస్తుల కోసం కేంద్ర ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీ లోపించి రోగులు అవస్థలు పడుతున్నారని ఆదిలాబాద్...
కొమరం బీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కృషి చేయాలని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావును సిర్పూర్ నియోజకవర్గ ఇంచార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, డా కొత్తపల్లి శ్రీనివాస్ కోరారు....
తీవ్రవాదంపై పోరాటంలో భాగంగా మారుమూల ప్రాంతాల అభివృద్ధికి రూ.150 కోట్లు విడుదల అయినట్లు ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు సోయం బాపురావు వెల్లడించారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ రూ.150 కోట్లు ఖర్చు చేసి 20...