సికింద్రాబాద్ నుంచి కేరళకు వెళ్లి వచ్చే శబరిమల భక్తుల కోసం రానుపోను కలిపి 26 ప్రత్యేక రైలు సర్వీసులు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్ నుంచి కొల్లం, కొట్టాయంకు ఈ రైళ్లు...
సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని వివిధ మార్గాల్లో ఆరు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు: సికింద్రాబాద్-నర్సాపూర్ సువిధ ప్రత్యేక రైలు (నెంబర్: 82725) సికింద్రాబాద్ నుంచి...