ఉత్తర ప్రదేశ్ లో నిర్వహిస్తున్న మదర్సాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఉత్తరప్రదేశ్ లోని మదర్సాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకూ చదువుతున్న వారికి కేంద్రం ఇక నుంచి...
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రం లో గుర్తింపు లేని మదర్సాలపై సర్వే నిర్వహించబోతున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వివిధ బృందాలను ఏర్పాటు చేశారు. సర్వేలో 11...