మిచౌంగ్ తుఫాన్ ముందస్తు సహాయక చర్యలలో భాగంగా సూర్యలంకలోని సముద్ర తీరాన్ని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా నేడు సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని కూడా ఆయన పరిశీలించారు....
కార్తీక మాసం అంటేనే ఎంతగానో విశిష్టత సంతరించుకున్న రోజు. ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటాం. కార్తీక పౌర్ణమి శివరాత్రితో సమానమైందని, దీన్ని త్రిపురారి పౌర్ణమి అనికూడా అంటారు. హరిహరులిద్దరికీ...