మిచౌంగ్ తుఫాన్ ముందస్తు సహాయక చర్యలలో భాగంగా సూర్యలంకలోని సముద్ర తీరాన్ని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా నేడు సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని కూడా ఆయన పరిశీలించారు....
స్కూల్ ఎడ్యుకేషన్ నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనబడి- నాడు నేడు కార్యక్రమం కొంతమంది టీచర్ల అవినీతి కారణంగా మసకబారుతోంది. బాపట్ల...