తాడేపల్లిలోని మదర్ థెరిసా కాలనీ, అమరారెడ్డి నగర్ కాలనీలో గత 40 సంవత్సరాలుగా నివాసముంటున్న పేద ప్రజలకు నోటీసులు ఇవ్వడం అన్యాయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ అన్నారు....
నిన్న కృష్ణా నదిలో గల్లంతైన కృష్ణాజిల్లా యనమలకుదురు కు చెందిన ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం అయ్యాయి. కృష్ణానదిలోకి నలుగురు యువకులు ఈతకు వెళ్లిన విషయం తెలిసిందే. యనమలకుదురుకు చెందిన దాసరి రాజ్ కమల్...
తాడేపల్లిలో సీపీఐ, సీపీఎం, నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులు రద్దుచేయాలని దేశ వ్యాప్తంగా రైతు సంఘాలు చేస్తున్న తాడేపల్లి సీపీఐ, సీపీఎం...