27.7 C
Hyderabad
April 30, 2024 08: 28 AM

Tag : River Krishna

Slider ముఖ్యంశాలు

భారీ వర్షాలతో శ్రీశైలంకు జలకళ

Satyam NEWS
కృష్ణానది పరీవాహక ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టులోకి కూడా 52973 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వస్తోంది. ఇందులో జూరాల నుంచి 52856 క్యూసెక్కులకు పైగా వరద వస్తుండటంతో విద్యుత్ ఉత్పత్తి వినియోగం...
Slider కృష్ణ

ప్రకాశం బ్యారేజ్ కు కొనసాగుతున్న వరద

Satyam NEWS
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగి పొరలుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి  30 గేట్లు రెండు అడుగులు 40 గేట్లు ఒక్క అడుగు మేర ఎత్తిన అధికారులు 71,940 వేల క్యూసెక్కుల వరద...
Slider కృష్ణ

కృష్ణా నదిలో గల్లంతయినవారి మృతదేహాలు లభ్యం

Satyam NEWS
నిన్న కృష్ణా నదిలో గల్లంతైన కృష్ణాజిల్లా యనమలకుదురు కు చెందిన ఇద్దరు  యువకుల మృతదేహాలు లభ్యం అయ్యాయి. కృష్ణానదిలోకి నలుగురు యువకులు ఈతకు వెళ్లిన విషయం తెలిసిందే. యనమలకుదురుకు చెందిన  దాసరి రాజ్ కమల్...
Slider గుంటూరు

కృష్ణా పరివాహక తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS
అల్పపీడనంతో భారీగా కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణా నది ఉదృతంగా ప్రవహిస్తున్నందున తీరప్రాంత లంకగ్రామాల ప్రజలు అప్రమత్తంగా  ఉండాలని తెనాలి సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ  శనివారం వరద హెచ్చరికలు జారీచేశారు. ప్రకాశం బ్యారేజ్...
Slider ప్రత్యేకం

నాగార్జున సాగర్ నిర్మాత ముక్త్యాల రాజా వర్థంతి నేడు

Satyam NEWS
ఆంధ్రదేశంలో పేరు ప్రతిష్ఠలు గల వాసిరెడ్డి వంశానికి చెందినవారు ముక్త్యాల రాజా. ఆయనను ప్రాజెక్టుల ప్రసాద్ అని కూడా పిలిచేవారు. ఆంధ్రప్రదేశ్ కు తలమానికమైన నాగార్జున సాగర్ డాం నిర్మాణానికి ప్రసాద్ అహర్నిశలూ శ్రమించారు. తొలుత ఆయన...
Slider మహబూబ్ నగర్

కృష్ణా నది తీర గ్రామ ప్రాంతాల ప్రజలకు హెచ్చరిక

Satyam NEWS
రాష్ట్రంలో నిలకడక లేకుండా కురుస్తున్న వర్షాలకు కొల్లాపూర్ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొల్లాపూర్ తాహాశీల్దార్ వి.రమేష్ సూచించారు. బుధవారం ఆయన విలేకరులతో  మాట్లాడారు. గత నాలుగు రోజుల నుండి కుండపోతల కురుస్తున్న భారీ...
Slider కృష్ణ

ప్ర‌కాశం బ్యారేజీకి భారీ వ‌ర‌ద‌నీరు: 25గేట్లు ఎత్తివేత‌

Satyam NEWS
కృష్ణానది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విజ‌య‌వాడ‌లోని ప్ర‌కాశం బ్యారేజీకి పెద్ద ఎత్తున వ‌ర‌ద‌నీరు వ‌చ్చి చేరుతున్నది. ఈ కారణంగా ప్రకాశం బ్యారేజీ 25 గేట్లను తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు....
Slider ముఖ్యంశాలు

కృష్ణా నదిపై హైలెవల్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రులు

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలంలో కృష్ణ నదిపై నిర్మించిన  హైలెవెల్ బ్రిడ్జిని నేడు మంత్రులు ప్రారంభించారు. ముందుగా మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి, మంత్రి...