27.7 C
Hyderabad
April 30, 2024 10: 23 AM
Slider కృష్ణ

కృష్ణా నదిలో గల్లంతయినవారి మృతదేహాలు లభ్యం

#riverkrishna

నిన్న కృష్ణా నదిలో గల్లంతైన కృష్ణాజిల్లా యనమలకుదురు కు చెందిన ఇద్దరు  యువకుల మృతదేహాలు లభ్యం అయ్యాయి. కృష్ణానదిలోకి నలుగురు యువకులు ఈతకు వెళ్లిన విషయం తెలిసిందే. యనమలకుదురుకు చెందిన  దాసరి రాజ్ కమల్ (16),  విశ్వనాథపల్లి జీవన్ బాబు(15),  చంద్ర రత్న రాకేష్  (16), జాన్ బనియన్(16)  వీరిలో ఇద్దరు యువకులు రాత్రి గల్లంతైన విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం తాడేపల్లి పోలీసులు కృష్ణానదిలో గాలింపు చర్యలు చేపట్టి చంద్ర రత్న రాకేష్, జాన్ బనియన్ ల మృతదేహాలను గుర్తించారు. మృతదేహాల్ని మంగళగిరి మార్చురీకి  తరలించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Related posts

మహిళల న్యూడ్  ఫొటోస్ రికార్డ్ సంఘటన పై విచారణ

Satyam NEWS

కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ కొత్త చిత్రం ‘మలైకొట్టై వలిబన్’

Satyam NEWS

రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే కేసీఆర్ సర్కార్ పై చర్యలు

Satyam NEWS

Leave a Comment